ఈ రోజుల్లో విజ్ఞానం ఎంత అభివ్రుద్ది చెందింది అంటే , అంగారకుడిపై కాలుమొపడం నుండి మొదలు 3డి ప్రింటింగ్ వరకు, వికాసం అనే ఒక తూఫాను ప్రపంచాన్ని మార్చేస్తుంది. యావత్ ప్రపంచం ప్రగతి సాధించిన కూడా , వ్యవసాయ ప్రగతి ఇంకా అదోగతి పరివర్తన ప్రక్రియలోనే ఉంది. ఎన్నో పనులను మార్చే ఆధునిక టెక్నీక్ ఇంకా భారతదేశంలో రైతులకు అసలు పరిచయమే లేదు. అందుకే మేము భారతదేశంలో వ్యవసాయ రూపులేఖలను మార్చి మన దేశం , మన రైతులకు అండగా నిలవడానికి టెక్నాలజీ యొక్క విప్లవాన్ని తీసుకురావడానికి నిర్ణయించుకున్నాం. మేము అభివృద్ధి కోసం ఎలాంటి పర్యావరణాన్ని సృష్టించాము అంటే , చెప్పాలంటే ఇది మాజిక్ అని చెప్పొచ్చు, అయినా దీని వలన వాస్తవిక లాభం ఎంతో ఉంది.

క్రిష్ – ఇ లోకి మీకు స్వాగతం. లెక్కలేనన్ని గంటలు, కొన్ని లక్షల కోడ్స్, కొన్ని వేల బ్లూ ప్రింట్స్ , ఇంకా ఎన్నో పరీక్షలు చేసిన తరవాత మాకు క్రిష్ – ఇ యాప్ నిర్మించడంలో విజయం లభించింది. క్రిష్ – ఇ యాప్ ఉపయోగించడం సులువు, చాలా పనికొచ్చేది , ప్రగతి పథంలో నడిచేది మరియు వైగ్యానిక రూపంలో ఆమోదించబడినది. ఇది టెక్నాలజీ పై ఆధారితమైనది, కానీ రైతుల జీవితాల నుండి ప్రేరణ పొందినది. క్రిష్ – ఇ యాప్ రైతుల అవసరాలను బట్టి ఎన్నో రకాల రకాల సమాధానాలు ఇంకా సేవలను అందిస్తుంది. ఇది ఒక రైతు యొక్క ప్రతి ఎకరానికి సంపాదన పెంచుతుంది. మా క్రిషి - ఇ పరిస్థితులకు అనుగుణంగా పరివర్తనాన్ని ముఖ్య రూపంలో రైతుల దృష్టికి తీసుకురావడానికి రైతుల జీవితాలలో వృద్ధి ని పెంచడానికి సమకూర్చడమైనది.

క్రిష్-e తో పెరగడం

‘మా ఛాంపియన్ రైతులలో కొందరిని కలవండి!

మా నిపుణు అత్యంత సాపేక్ష సాంకేతిక పరిజ్ఞానాలు మరియు ఆధునిక పరిష్కారాలను ఉపయోగించడానికి మా సలహా సేవలు మరియు నిపుణులు మా ఛాంపియన్ రైతులతో వారి పొలాలపై గత 2 సంవత్సరాలుగా పనిచేసారు.

కైలాస్ మోరె గ్రామం - పూరీ

జిల్లా - ఔరంగాబాద్

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన శ్రీ కైలాస్ మోరె, క్రిష్-e టక్నీక్ ప్లాట్ రైతు. 8 నెలల క్రితం, ఈయన తన పంటకు క్రిష్-e చెరకు డిజిటల్ కేలండర్ తీసుకొన్నాడు. క్రిష్-e అడ్వైజరీ మరియు యాప్ మద్దతు తీసుకొన్నాడు, ప్రస్తుతం ఆయన చెరకు పంట కాండం పరిమాణం 7.5 అంగుళాలు మరియు చుట్టుకొలత 3.5 అంగుళాలు ఉంది. ఇది స్థలం తయారీ, విత్తనాల ఎంపిక, విత్తనాల శుద్ధి, మరెన్నో ఉండే చక్కని పంట యాజమాన్యానికి సూచనలుగా చెప్పవచ్చు, దీనివల్ల ఆయనకు గత సంవత్సరంతో పోలిస్తే, ఖర్చులో దాదాపు 12% వరకు ఆదా అయింది.

అంకుష్ డాడ్మైస్ గ్రామం - సదోబచ్చివాడి బారామతి

జిల్లా - పూనె

పూనెలోని సదోబచ్చివాడి బారామతి గ్రామానికి చెందిన శ్రీ అంకుష్ డాడ్మైస్, ఇప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న ఒక రైతు, ఈయన తన పంటలను రక్షించుకొనేందుకు క్రిష్-e చక్కెర డిజిటల్ అడ్వైజరీని ఉపయోగించుకొన్నారు. ఈయన మేము వివిధ సమయాలలో చేసే స్థలం తయారీ, విత్తనాల ఎంపిక, విత్తనాల శుద్ధి, సేంద్రీయ + ఫాస్ఫారిక్ ఆమ్లాలను తిరిగి వినియోగించే అన్ని పనులు చేశారు. ఈ విధానాల సహాయంతో ప్రస్తుతం ఆయన చెప్పుకోదగిన సంఖ్యలో టిల్లర్లను అంటే సుమారుగా 7-8 ఉపయోగిస్తున్నారు, దీనివల్ల ఆయన 80% వరకు మొలకలు పొందగలుగుతున్నారు.

దారా ప్రతాప్ సింగ్ రఘుబన్షీ గ్రామం - గ్రేటియా

జిల్లా - ఛింద్వారా

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో ఉన్న గ్రేటియా తెహ్‌సీల్-చౌరాయ్ గ్రామానికి చెందిన శ్రీ దారా ప్రతాప్ సింగ్ రఘుబన్షీ, సంస్కరణలను స్వాగతించే ఒకరైతు, ఈయన క్రిష్-e బృందం సహాయంతో యాంత్రికీకరణ విధానాలను అమలు పరచాడు. న్యూమటిక్ ప్లాంటర్స్ ఉపయోగించడం వల్ల బాగా లోతుగా విత్తనం వేయడం, విత్తనానికి, విత్తనానికి మధ్య మరియు వరుస, వరుసల మధ్య సరైన దూరం ఉంచడం సాధ్యమయింది. దీనివల్ల మొక్కలు సమానంగా చిగురించి, హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గింది.

హేమంత్ వర్మ గ్రామం - హతోడ

జిల్లా - ఛింద్వారా

హేమంత్ వర్మను కలుద్దాం. మధ్యప్రదేశ్‌లోని హతోడ గ్రామానికి చెందిన ఈయన పెరుగుదలపై దృష్టి ఎక్కువగా నిలిపే రైతు. క్రిష్-e బృందం అందించిన సహాయం మరియు మార్గదర్శత్వంలో ఆయన, స్థల తయారీ మరియు పంట దిగుబడి వంటి వాటిలో క్రిష్-e వ్యవసాయ విధానాలను అమలు పరచారు. ఈ విధానాలను ఉపయోగించడం వల్ల ఆయన పంటలు విశేషంగా పెరిగి, గత సంవత్సరంతో పోల్చిచూస్తే అధిక దిబుబడి వచ్చే అవకాశం ఉంది.

మనోజ్‌భాయ్ గణేష్‌భాయ్ భేసదాడియా గ్రామం - మోతీ బనుగర్

జిల్లా - జామ్ నగర్

ఆరంభంలో మనోజ్‌భాయ్ గణేష్‌భాయ్ భేసదాడియా సంప్రదాయ విధానాలను ఉపయోగించి పంటపొలాలను సాగు చేయడం, వరదనీటితో సాగు వంటి విధానాలు అమలుపరచేవారు, అంతేగాక, రసాయన ఎరువుల వినియోగంపై నియంత్రణ లేకపోవడం వల్ల పంటసాగుకు అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉండేది. కాని కొత్తదాన్ని ఆహ్వానించాలన్న ఆయన ఆలోచనావిధానం మరియు నూతన మరియు సృజనాత్మక విధానాలను నేర్చుకోవాలన్న ఆలోచన, పరిస్థితులను ఆయనకు అనుగుణంగా మార్చాయి. క్రిష్-e బృందం సహాయం మరియు మార్గదర్శకాలవల్ల ప్రస్తుతం ఆయన ఎంఐఎస్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, క్రిష్-e సహకారంతో కెవికె పంట రక్షణ బృందం అందిందిన వ్యవసాయ సేవల ఆధారంగా పత్తిని సాగుచేస్తున్నారు.

రమేష్‌భాయ్ గోర్థన్‌భాయ్ చొవాటియా గ్రామం - మోటా తవారియా

జిల్లా - జామ్ నగర్

సంప్రదాయ విధానాలు మరియు నీటిసాగు విధానాలు అమలు పరచడం వల్ల శ్రీ రమేష్‌భాయ్ గోర్థన్‌భాయ్ చొవాటియాకు ఉపయోగించే రసాయన ఎరువులకు అయ్యే ఖర్చు విపరీతంగా ఉండి తద్వారా, పంట సాగు ఖర్చు అధికంగా ఉండేది. అంతేగాక, వర్షాభావ పరిస్థితులు, నీటివనరులు సరిగా లేకపోవడం వల్ల పత్తి దిగుబడి ఆయన అనుకొన్నదానికంటే తక్కువగా ఉండేది. పత్తి పంటలను ఎలా సాగుచేయాలి అనే వాటిగురించి స్పష్టమైన అవగాహన, వివిధ రసాయన మరియు నీటిలో కరిగే ఎరువులను ఎలా వినియోగించాలి అన్నదాన్ని తెలుసుకోవడం, తరచు క్రిష్-e బృందం జరిపే క్షేత్ర సందర్శన వల్ల, ప్రస్తుతం పత్తిసాగుతో, ఆయన పెట్టుబడికి వస్తున్న ఆదాయంతో ఆయన సంతోషంగా ఉన్నారు.

పేనుగంటి పాపారావు గ్రామం - ఎండగంటి

జిల్లా - పశ్చిమ గోదావరి

ఆంద్రప్రదేశ్‌, ఎండగంటి గ్రామానికి చెందిన శ్రీ పేనుగంటి పాపారావు, ఆధునిక వ్యవసాయ విధానాలను ఉపయోగించి, అభివృద్ధి చేపట్టాలన్న దృక్పథం కలిగివున్న ఒక ఆధునిక రైతు. క్రిష్-e బృందం సహాయంతో, ఆయన తన క్షేత్రంలో యాంత్రికీకరించిన వరి నాటే విధానాన్ని అమలుపరచడంతోపాటు, మాట్ నర్సరీ కూడా చేపట్టారు. ఫలితం – ఉత్పాదన 3525 కిలో/ఎకరాలు లనుండి 3750 కిలో/ఎకరాలుకు పెరిగింది.

భాగస్వాములు మరియు సేవల యొక్క పర్యావరణ వ్యవస్థతో క్రిష్-e స్థాపించబడుతుంది మరియు అమలు చేయబడుతుంది.

సలహా సేవలు

పనులు మరింత బాగుగా చేయడానికి మరియు ఫలితాలను ఇవ్వడానికి క్రిష్-e మీ అనుభవాన్ని మా నైపుణ్యంతో మేళవిస్తుంది.

ప్రతి ఎకరానికి వచ్చేదిగుబడిని మరియు ఆదాయాన్ని పెంచడానికి మరియు సాగు ఖర్చులను తగ్గించడానికి క్రిష్-e సలహా సేవ రైతులకు సహాయపడుతుంది. పంట యొక్క ప్రతి దశలో, ఉత్పాదక అవకాశాలను తెలుపుటకు మా సలహా బృందంలోని నిపుణులు రైతులకు సహాయం చేస్తారు. వారు తమ పొలంలో పరికరాలు, సాంకేతికత మరియు ఆధునిక ప్రక్రియలను ఉపయోగించడానికి రైతులకు మార్గనిర్దేశం మరియు సహాయం చేస్తారు.

అద్దె సేవలు

మీ పొలం ఉత్పాదకతను పెంచడానికి క్రిష్-e మీకు అధునాతన యంత్రాలను అద్దెకు ఇస్తుంది.

"ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పరికరాలు గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరించబడ్డాయి, సాంకేతికత మరియు డిజిటల్ అభివృద్ధికి కృతజ్ఞతలు. ఇప్పుడు, మీ ట్రాక్టర్ పాతది అయితే, లేదా మీవద్ద పరికరాల శ్రేణి లేకపోతే, మీరు మావద్ద నుండి మరింత ఆధునిక పరికరాలను సులభంగా అద్దెకు తీసుకోవచ్చు. మా అద్దె పనిముట్లు మీ భూమిని చేయడానికి, మీ పంటను రక్షించడానికి మరియు మరింత ప్రభావశీలంగా మరియు సమర్ధవంతంగా కోయడంలో మీకు సహాయపడతాయి.

మా అద్దె సేవలను చేయండి మరియు మా అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా మా ప్యాకేజీల గురించి మరింత తెలుసుకోండి.

Krish-e Precision Farming Rental Solutions:

You can now also use the most advanced digital/ smart farming solutions, whether you have a few acres or a few hundred acres.

డిజిటల్ సేవలు

రైతులకు అవసరమైన సమాచారాన్ని వారి ఫోన్‌కు నేరుగా అందించడానికి, కనెక్టివిటీ మరియు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క విలువను వాడడం

వినూత్న లక్షణాలు మరియు తాజా వ్యవసాయ జ్ఞానానికి ప్రాప్యత పొందడానికి మా అనువర్తనాలను డౌన్‌లోడ్ చేయండి. ఇక్కడ అందుబాటులో ఉన్నాయి:

Available on:

Scan to download

వ్యవసాయం

మీ వ్యవసాయంలో నిజమైన మార్పుకు క్రిష్-e డిజిటల్ టెక్నాలజీలో పురోగతిని సాధిస్తుంది.

స్మార్ట్ సొల్యూషన్స్ అనంతంగా ఉత్తమమైన, వేగవంతమైన ఫలితాలను అందిస్తూ సాంప్రదాయ పద్ధతులతో పోల్చితే తక్కువ ఖర్చుతో మెరుగైన పంటలను ఇవ్వగలవు. క్రిష్-e స్మార్ట్ సొల్యూషన్స్ ఏ పరిమాణపు పొలాలలోనైనా ఉపయోగించవచ్చు, ఎందుకంటే అవి పూర్తి వ్యవస్థలుగా కొనడానికి మరియు అద్దెకు/చందా ప్రణాళికలలో అందుబాటులో ఉన్నాయి. నిజమైన వ్యవసాయ సవాళ్లకు నిజమైన ప్రభావాన్ని అందించడానికి ఇది పనిచేయించబడిన నిజమైన సాంకేతికత.

మా క్రిష్-e సెంటర్‌లో పర్యటించండి
ఒక అద్దె వ్యవస్థాపకుడు అవ్వండి

ఒక బిడ్డను పెంచడానికి ఒక గ్రామం కావాలి అనేది భారతీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి మా తత్వం. వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని, రైతు యొక్క ప్రతి అవసరాన్ని తీర్చడానికి, నైపుణ్యం మరియు శ్రేష్ఠతల భాగస్వామ్యంతో కలగలిసిన సజీవమే క్రిష్-e.